ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్క నాయకులు మరియు కార్యకర్తలు గెలుపు కోసం కష్టపడి పని చేయాలని అన్నారు. సీనియర్ నాయకులు మరియు కొత్త నాయకులు కలుపుగోలు…
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ శక్తి కేంద్రల ప్రముఖుల సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ శక్తి కేంద్రల ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2014లో అనైతికంగా,అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు చంద్రబాబు…
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు గారు మౌన పోరాట నిరసన దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి పై తనదైన శైలిలో ధ్వజమెత్తారు. 2015 ఆగస్టులో నిట్ ప్రారంభోత్సవం నాడు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి బాబు గారు ఇచ్చిన 56 హామీలకు ఇప్పటివరకూ అతీగతీ లేదని, సభ ఏర్పాటుచేసుకోవడానికి మాత్రం తాడేపల్లిగూడెం పనికొచ్చింది గానీ మెడికల్ కాలేజీ ఇవ్వడానికి పనిచెయ్యలేదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికిచ్చిన హామీలు…
నేడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ చంద్ర బాబు రాష్ట్ర అభివృద్ధిలో మరియు నిఘా వ్యవస్థలో విఫలమయ్యారు అని అన్నారు. అరకులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను, కాల్చి చంపడము చంద్ర బాబు చేతకానితనానికి నిదర్శనం అని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను చంద్ర బాబు నిర్వీర్యం చేశారు. పోలీసులు ప్రజల కంటే పచ్చ కార్యకర్తలకు, పచ్చ…
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు ఒక దుర్మార్గుడు, అబద్ధాల కోర్ అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొని ఖర్చు చేసి ఇప్పుడు ఏమో కేంద్రం నిధులు ఇవ్వడం లేదు అని ” U” టర్న్ తీసుకోవడం ఆయన 40 సంవత్సరాల అనుభవం ఇదేనా అని…
కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర
కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర మొత్తం దేశాన్నే కుదిపేసిన కాల్ మనీ రాకెట్ కేసులో మీ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించి మహిళల ఆత్మ గౌరవాన్ని బజారుకు ఈడ్చలేదా చంద్ర బాబు? రాష్ట్రంలో సుమారు 1700 కేసులు నమోదైతే… ఎంతమందికి న్యాయం చేశారు?? ఎన్ని కేసుల్లో ఛార్జిషీట్లు వేశారు?? ఎంత మందికి శిక్షలు పడ్డాయి?? మొదటిసారిగా…
గ్రామరాజ్యాన్ని నాశనం చేస్తున్నారు
గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులను ఖర్చు చేయకుండా దారి మళ్లించడం నిజం కాదా? సర్పంచుల కాలపరిమితి ముగుస్తున్నా, ఎన్నికల ఊసెత్తకుండా గ్రామాభివృద్ధి తుంగలో తొక్కుతుంది మీరు కాదా
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనంతపురం , హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పధాదికారుల సమావేశం ధర్మవరం లో నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతీ ఒక్క కార్యకర్త పని చేయాలని తెలిపారు.దేశాభివృద్ధి మోదీ గారి తోనే సాధ్యం అన్నారు. మోదీ గారు ప్రధాని కాదు, ప్రధాన సేవకుడుగా కొనియాడారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వలన దేశవృద్ధి రేటు పెరిగింది…
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు బారతీయ మహిళామోర్చా కార్యవర్గ సమావేశాలను పూరీ జగనాధ్ ఒరిస్సా రాష్ట్రంలొ ప్రారంభించారు.
ఈ సమావేశంలో అమిత్ షా గారు మాట్లాడుతూ దేశంనుండి రాష్ట్రాలనుండి వచ్ఛిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ను ఉద్దేశించి మాట్లాడారు. మహిళా రక్షణ కు, మహిళ సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మహిళామోర్చా అధ్యక్షురాలు శ్రీమతి తోట విజయలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లొ మహిళల రక్షణ అనే అంశాలపై…
Attended and addressed karyakartas at Oath taking cermony of newly appointed district president of West Godavari ,Shri Koduri Lakshmi Narayana Garu.
Attended and addressed karyakartas at Oath taking cermony of newly appointed district president of West Godavari ,Shri Koduri Lakshmi Narayana Garu.