Official Social Media Platforms of Bharatiya Janata Party Andhra Pradesh Facebook Page – https://www.facebook.com/BJP4Andhra Facebook Group – https://www.facebook.com/groups/bjp4andhra Twitter – https://twitter.com/BJP4Andhra Instagram – https://www.instagram.com/BJP4Andhra/ Telegram – https://t.me/BJP4Andhra Sharechat – https://sharechat.com/BJP4Andhra

Official Social Media Platforms of Bharatiya Janata Party Andhra Pradesh

ప్రత్యేక హోదా – వాస్తవాలు – అసత్యాలు
నిజం నిద్రలేచి నడక మొదలెట్టినప్పటికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అని సామెత. ప్రత్యేక హోదా అంశంలో ఈ విషయం అక్షర సత్యం. పార్లమెంటులో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన ఒక విధంగా ఉంటే ప్రత్యేక హోదాపై ప్రచారం మరొక రకంగా ప్రజల్లోకి వెళ్లి పోయింది. ఈ అంశాన్ని వాస్తవాలతో విశదీకరిస్తూ నిన్న గుంటూరులో బిజెపి మీడియా…

కులాల రిజర్వేషన్ల పేరుతో అమాయకులను మోసం చేయలేదా?
చాలా కులాలకు క్రొత్త గా రిజర్వేషన్లు, ఉన్న రిజర్వేషన్లు ఒక కేటగిరి నుండి మరో కేటగిరికి మారుస్తామని హామీలిచ్చి, కోట్లాదిమంది అమాయకులను మోసం చేయలేదా చంద్ర బాబు? రజకులను, అరె కటిక, గాండ్ల, షెడ్యూల్డ్ కులాలోనికి, ఉప్పర మరియు పూసల కులాల వారిని బిసి( డి) నుండి బిసి (ఎ) కు, కురుమ కురుబ కులాల…

బాబు జాబ్ ఏది?, వడ్డీలేని రుణాలు ఎక్కడ?, డీఎస్సీ ఎప్పుడు?, జిల్లాకో స్పోర్ట్స్ కాలేజీ ఏది ?అంటూ నినదించారు
భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చంద్రబాబు అనుసరిస్తున్న యువత వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు విజయవాడ నందు కార్యకర్తలు విశేషంగా పాల్గొని ధర్నా చేశారు. బాబు జాబ్ ఏది?, వడ్డీలేని రుణాలు ఎక్కడ?, డీఎస్సీ ఎప్పుడు?, జిల్లాకో స్పోర్ట్స్ కాలేజీ ఏది ?అంటూ నినదించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా శ్రీ పి…

ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల సమావేశం గుంటూరు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశానికి ఇవైఆర్ కృష్ణా రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విభజన చట్టంలోని అనేక అంశాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం చేస్తున్న అరాచక అవినీతి పాలనను మీడియా ద్వారా ఏ విధంగా ప్రజలలోకి తీసుకువెళ్లాలో అధికార ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి…

విజయనగరంలో ‘పచ్చ’ భక్షకులు- అవినీతి లక్ష్యంగా పరిపాలన.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిఘట్టంలో రూ. 500 కోట్ల విలువైన భూములను కబ్జా చేసిన మీ పచ్చ తమ్ముళ్ల పై విచారణకు సిద్ధమా చంద్రబాబు? బలిఘట్టం గ్రామంలో సర్వే నంబర్ 141 (పాత సర్వే నంబర్ 47)లో ప్రభుత్వ భూమి ని జిరాయితీ భూమిగా మార్చి వందల ఎకరాల్లో ఎస్టేట్ వెంచర్లు వేయలేదా చంద్రబాబు??…

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కడప, రాజంపేట, పార్లమెంటు నియోజకవర్గల సమీక్షా సమావేశం కడప లో నిర్వహించారు
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్క నాయకులు మరియు కార్యకర్తలు గెలుపు కోసం కష్టపడి పని చేయాలని అన్నారు. సీనియర్ నాయకులు మరియు కొత్త నాయకులు కలుపుగోలు…

అవినీతి రారాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆర్భాట ప్రచారాలు, తనయుడు లోకేష్ గారి అసత్య పెట్టుబడుల మీద మరో 5 అంశాలపై ప్రశ్నిస్తున్నాను.
గత 13వారాలుగా మీ అవినీతి పై అడుగుతున్న ప్రశ్నలకు ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా మౌనంగా ఉన్నారంటే అవినీతిని అంగీకరించినట్లేనా చంద్రబాబు గారు?

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ శక్తి కేంద్రల ప్రముఖుల సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ శక్తి కేంద్రల ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2014లో అనైతికంగా,అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు చంద్రబాబు…

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు గారు మౌన పోరాట నిరసన దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి పై తనదైన శైలిలో ధ్వజమెత్తారు. 2015 ఆగస్టులో నిట్ ప్రారంభోత్సవం నాడు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి బాబు గారు ఇచ్చిన 56 హామీలకు ఇప్పటివరకూ అతీగతీ లేదని, సభ ఏర్పాటుచేసుకోవడానికి మాత్రం తాడేపల్లిగూడెం పనికొచ్చింది గానీ మెడికల్ కాలేజీ ఇవ్వడానికి పనిచెయ్యలేదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికిచ్చిన హామీలు…