Media Resources

కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర
కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర

కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర

కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర మొత్తం దేశాన్నే కుదిపేసిన కాల్ మనీ రాకెట్ కేసులో మీ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించి మహిళల ఆత్మ గౌరవాన్ని బజారుకు ఈడ్చలేదా చంద్ర బాబు? రాష్ట్రంలో సుమారు 1700 కేసులు నమోదైతే… ఎంతమందికి న్యాయం చేశారు?? ఎన్ని కేసుల్లో ఛార్జిషీట్లు వేశారు?? ఎంత మందికి శిక్షలు పడ్డాయి?? మొదటిసారిగా…

గ్రామరాజ్యాన్ని నాశనం చేస్తున్నారు
గ్రామరాజ్యాన్ని నాశనం చేస్తున్నారు

గ్రామరాజ్యాన్ని నాశనం చేస్తున్నారు

గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులను ఖర్చు చేయకుండా దారి మళ్లించడం నిజం కాదా? సర్పంచుల కాలపరిమితి ముగుస్తున్నా, ఎన్నికల ఊసెత్తకుండా గ్రామాభివృద్ధి తుంగలో తొక్కుతుంది మీరు కాదా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు బారతీయ మహిళామోర్చా కార్యవర్గ సమావేశాలను పూరీ జగనాధ్ ఒరిస్సా రాష్ట్రంలొ ప్రారంభించారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు బారతీయ మహిళామోర్చా కార్యవర్గ సమావేశాలను పూరీ జగనాధ్ ఒరిస్సా రాష్ట్రంలొ ప్రారంభించారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు బారతీయ మహిళామోర్చా కార్యవర్గ సమావేశాలను పూరీ జగనాధ్ ఒరిస్సా రాష్ట్రంలొ ప్రారంభించారు.

ఈ సమావేశంలో అమిత్ షా గారు మాట్లాడుతూ దేశంనుండి రాష్ట్రాలనుండి వచ్ఛిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ను ఉద్దేశించి మాట్లాడారు. మహిళా రక్షణ కు, మహిళ సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మహిళామోర్చా అధ్యక్షురాలు శ్రీమతి తోట విజయలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లొ మహిళల రక్షణ అనే అంశాలపై…

దళితుల పై దాడులు చేయడమే దళిత తేజమా?
దళితుల పై దాడులు చేయడమే దళిత తేజమా?

దళితుల పై దాడులు చేయడమే దళిత తేజమా?

రాష్ట్రంలో దళిత తేజం తెలుగుదేశం అని గొప్ప కార్యక్రమం చేశారు. కానీ దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మీరు వ్యాఖ్యానించలేదా చంద్రబాబు ?? ప్రభుత్వంలో భాగమైన వర్ల రామయ్య, మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులను కించపరుస్తూ మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఉన్నారనేది నిజం కాదా చంద్ర బాబు?? 2017 లో పశ్చిమగోదావరి జిల్లా గరుగపర్రులో…

మోదీ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు మరో నిదర్శనం ఎయిర్‌ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా మాజీ కేంద్రమంత్రి గౌ,శ్రీ. దగ్గుబాటి పురందేశ్వరి గారు.
మోదీ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు మరో నిదర్శనం ఎయిర్‌ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా మాజీ కేంద్రమంత్రి గౌ,శ్రీ. దగ్గుబాటి పురందేశ్వరి గారు.

మోదీ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు మరో నిదర్శనం ఎయిర్‌ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా మాజీ కేంద్రమంత్రి గౌ,శ్రీ. దగ్గుబాటి పురందేశ్వరి గారు.

మోదీ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు మరో నిదర్శనం ఎయిర్‌ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా మాజీ కేంద్రమంత్రి గౌ,శ్రీ. దగ్గుబాటి పురందేశ్వరి గారు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం గురువారం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. పురందేశ్వరి గారు…

దిగజారిపోతున్న చంద్ర బాబు.
దిగజారిపోతున్న చంద్ర బాబు.

దిగజారిపోతున్న చంద్ర బాబు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కొత్త రాజధాని లో శాశ్వత పరిపాలన భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తే, నేటికీ కనీసం శంకుస్థాపన కూడా చేయకుండా, రాజధాని మాస్టర్ ప్లాన్ ఇవ్వకుండా ప్రజలకు అబద్ధాలు చెప్పడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కాకినాడ లో నిర్వహించారు.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కాకినాడ లో నిర్వహించారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కాకినాడ లో నిర్వహించారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కాకినాడ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యుల కు దిశ నిర్ధేశం చేశారు. కేంద్రం ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన…

కేంద్రప్రభుత్వం ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ట్రిపుల్ తలక్ ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది.
కేంద్రప్రభుత్వం ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ట్రిపుల్ తలక్ ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది.

కేంద్రప్రభుత్వం ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ట్రిపుల్ తలక్ ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది.

కేంద్రప్రభుత్వం ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ట్రిపుల్ తలక్ ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. ‘ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్లు’లో మూడు సవరణలు చేసింది. ఈ చట్టంలో ట్రిపుల్ తలాఖ్ కేసును నాన్ బెయిలబుల్‌గా ప్రతిపాదించిన ప్రభుత్వం.

విలువల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా బాబు గారు?
విలువల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా బాబు గారు?

విలువల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా బాబు గారు?

విలువల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా @ncbn గారు? ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారిని మంత్రులుగా చేసి ప్రభుత్వాన్ని నడుపుతూ వైసీపీ బిజెపి కలిసాయి అని మాట్లాడటం సబబేనా? అసలు ఎక్కడా గెలవని మీ పుత్రున్ని మంత్రి చేసుకున్న ఘనత కూడా మీదే

నాలుగేళ్లుగా సదస్సులు పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేసి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అంటూ డబ్బా ప్రచారం చేస్తున్నారు కానీ, వీటిపై వాస్తవాలు ప్రజలకు తెలిపే దమ్ముందా ??
నాలుగేళ్లుగా సదస్సులు పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేసి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అంటూ డబ్బా ప్రచారం చేస్తున్నారు కానీ, వీటిపై వాస్తవాలు ప్రజలకు తెలిపే దమ్ముందా ??

నాలుగేళ్లుగా సదస్సులు పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేసి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అంటూ డబ్బా ప్రచారం చేస్తున్నారు కానీ, వీటిపై వాస్తవాలు ప్రజలకు తెలిపే దమ్ముందా ??

నాలుగేళ్లుగా సదస్సులు పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేసి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అంటూ డబ్బా ప్రచారం చేస్తున్నారు కానీ, వీటిపై వాస్తవాలు ప్రజలకు తెలిపే దమ్ముందా ??