కేంద్రప్రభుత్వం ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ట్రిపుల్ తలక్ ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది.

కేంద్రప్రభుత్వం ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ట్రిపుల్ తలక్ ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది.

‘ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్లు’లో మూడు సవరణలు చేసింది. ఈ చట్టంలో ట్రిపుల్ తలాఖ్ కేసును నాన్ బెయిలబుల్‌గా ప్రతిపాదించిన ప్రభుత్వం.