ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు ఒక దుర్మార్గుడు, అబద్ధాల కోర్ అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొని ఖర్చు చేసి ఇప్పుడు ఏమో కేంద్రం నిధులు ఇవ్వడం లేదు అని ” U” టర్న్ తీసుకోవడం ఆయన 40 సంవత్సరాల అనుభవం ఇదేనా అని…
![ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు.](http://www.apbjp.org/eng/wp-content/uploads/2018/10/42919980_2215378035369975_2220091105225998336_o-670x300.jpg)