ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కడప, రాజంపేట, పార్లమెంటు నియోజకవర్గల సమీక్షా సమావేశం కడప లో నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కడప, రాజంపేట, పార్లమెంటు నియోజకవర్గల సమీక్షా సమావేశం కడప లో నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కడప, రాజంపేట, పార్లమెంటు నియోజకవర్గల సమీక్షా సమావేశం కడప లో నిర్వహించారు

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్క నాయకులు మరియు కార్యకర్తలు గెలుపు కోసం కష్టపడి పని చేయాలని అన్నారు. సీనియర్ నాయకులు మరియు కొత్త నాయకులు కలుపుగోలు…

అవినీతి రారాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆర్భాట ప్రచారాలు, తనయుడు లోకేష్ గారి అసత్య పెట్టుబడుల మీద మరో 5 అంశాలపై ప్రశ్నిస్తున్నాను.
అవినీతి రారాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆర్భాట ప్రచారాలు, తనయుడు లోకేష్ గారి అసత్య పెట్టుబడుల మీద మరో 5 అంశాలపై ప్రశ్నిస్తున్నాను.

అవినీతి రారాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆర్భాట ప్రచారాలు, తనయుడు లోకేష్ గారి అసత్య పెట్టుబడుల మీద మరో 5 అంశాలపై ప్రశ్నిస్తున్నాను.

గత 13వారాలుగా మీ అవినీతి పై అడుగుతున్న ప్రశ్నలకు ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా మౌనంగా ఉన్నారంటే అవినీతిని అంగీకరించినట్లేనా చంద్రబాబు గారు?

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ శక్తి కేంద్రల ప్రముఖుల సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ శక్తి కేంద్రల ప్రముఖుల సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ శక్తి కేంద్రల ప్రముఖుల సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ శక్తి కేంద్రల ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2014లో అనైతికంగా,అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు చంద్రబాబు…

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు గారు మౌన పోరాట నిరసన దీక్షకు దిగారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు గారు మౌన పోరాట  నిరసన దీక్షకు దిగారు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు గారు మౌన పోరాట నిరసన దీక్షకు దిగారు.

ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి పై తనదైన శైలిలో ధ్వజమెత్తారు. 2015 ఆగస్టులో నిట్ ప్రారంభోత్సవం నాడు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి బాబు గారు ఇచ్చిన 56 హామీలకు ఇప్పటివరకూ అతీగతీ లేదని, సభ ఏర్పాటుచేసుకోవడానికి మాత్రం తాడేపల్లిగూడెం పనికొచ్చింది గానీ మెడికల్ కాలేజీ ఇవ్వడానికి పనిచెయ్యలేదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికిచ్చిన హామీలు…

నేడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేశారు.
నేడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేశారు.

నేడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ చంద్ర బాబు రాష్ట్ర అభివృద్ధిలో మరియు నిఘా వ్యవస్థలో విఫలమయ్యారు అని అన్నారు. అరకులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను, కాల్చి చంపడము చంద్ర బాబు చేతకానితనానికి నిదర్శనం అని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను చంద్ర బాబు నిర్వీర్యం చేశారు. పోలీసులు ప్రజల కంటే పచ్చ కార్యకర్తలకు, పచ్చ…

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు ఒక దుర్మార్గుడు, అబద్ధాల కోర్ అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొని ఖర్చు చేసి ఇప్పుడు ఏమో కేంద్రం నిధులు ఇవ్వడం లేదు అని ” U” టర్న్ తీసుకోవడం ఆయన 40 సంవత్సరాల అనుభవం ఇదేనా అని…

కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర
కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర

కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర

కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర మొత్తం దేశాన్నే కుదిపేసిన కాల్ మనీ రాకెట్ కేసులో మీ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించి మహిళల ఆత్మ గౌరవాన్ని బజారుకు ఈడ్చలేదా చంద్ర బాబు? రాష్ట్రంలో సుమారు 1700 కేసులు నమోదైతే… ఎంతమందికి న్యాయం చేశారు?? ఎన్ని కేసుల్లో ఛార్జిషీట్లు వేశారు?? ఎంత మందికి శిక్షలు పడ్డాయి?? మొదటిసారిగా…

గ్రామరాజ్యాన్ని నాశనం చేస్తున్నారు
గ్రామరాజ్యాన్ని నాశనం చేస్తున్నారు

గ్రామరాజ్యాన్ని నాశనం చేస్తున్నారు

గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులను ఖర్చు చేయకుండా దారి మళ్లించడం నిజం కాదా? సర్పంచుల కాలపరిమితి ముగుస్తున్నా, ఎన్నికల ఊసెత్తకుండా గ్రామాభివృద్ధి తుంగలో తొక్కుతుంది మీరు కాదా

ఈ రోజు రాష్ట్ర యువమోర్చా పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రధాన కార్యాలయం గుంటూరులో జరిగింది.
ఈ రోజు రాష్ట్ర యువమోర్చా పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రధాన కార్యాలయం గుంటూరులో జరిగింది.

ఈ రోజు రాష్ట్ర యువమోర్చా పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రధాన కార్యాలయం గుంటూరులో జరిగింది.

ఈ కార్యక్రమంలో యువ మోర్చా అద్యక్షులు నాగోతు రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగింది. యువ మోర్చా సంస్థాగత నిర్మాణం,యువమోర్చా సారధ్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలు వంటి వివిధ అంశాల పై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు గారు,రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగ నాగభూషణం…

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనంతపురం , హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పధాదికారుల సమావేశం ధర్మవరం లో నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనంతపురం , హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పధాదికారుల సమావేశం ధర్మవరం లో నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనంతపురం , హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పధాదికారుల సమావేశం ధర్మవరం లో నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతీ ఒక్క కార్యకర్త పని చేయాలని తెలిపారు.దేశాభివృద్ధి మోదీ గారి తోనే సాధ్యం అన్నారు. మోదీ గారు ప్రధాని కాదు, ప్రధాన సేవకుడుగా కొనియాడారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వలన దేశవృద్ధి రేటు పెరిగింది…