ఈ సమావేశంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అవినీతి లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారు తెలిపారు. ఈ అవినీతి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వ్యాపించిందని అన్నారు. అలాగే ఆయన అబద్ధపు ప్రచారలతో ప్రజలు విసిగి పోయారు.2019 ఎన్నికలలో ప్రజలు కచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు అని తెలియచేసారు. ఈ…
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల నాయకుల సమావేశం విశాఖపట్నం లో నిర్వహించారు
ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ కేంద్రం అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు కేంద్ర పథకాలను తన వ్యక్తిగత పథకాలు గా ప్రచారం చేసుకుంటూ కేంద్రం పై దుష్ప్రచారం చేసి ప్రజలను మోసాగిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా నూతన కార్యవర్గ…
మోదీ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు మరో నిదర్శనం ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్గా మాజీ కేంద్రమంత్రి గౌ,శ్రీ. దగ్గుబాటి పురందేశ్వరి గారు.
మోదీ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు మరో నిదర్శనం ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్గా మాజీ కేంద్రమంత్రి గౌ,శ్రీ. దగ్గుబాటి పురందేశ్వరి గారు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం గురువారం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. పురందేశ్వరి గారు…
దిగజారిపోతున్న చంద్ర బాబు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కొత్త రాజధాని లో శాశ్వత పరిపాలన భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తే, నేటికీ కనీసం శంకుస్థాపన కూడా చేయకుండా, రాజధాని మాస్టర్ ప్లాన్ ఇవ్వకుండా ప్రజలకు అబద్ధాలు చెప్పడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కాకినాడ లో నిర్వహించారు.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కాకినాడ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యుల కు దిశ నిర్ధేశం చేశారు. కేంద్రం ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన…
Narendra Modi Ji’s government has taken significant steps for the welfare of farmers.
Narendra Modi Ji’s government has taken significant steps for the welfare of farmers. There is record budgetary allocation for agriculture and farmer welfare under this government. More than 13 crore soil health cards has been dispatched from 2015 to 2018. We…
నిలకడ లేని వ్యక్తి చంద్రబాబు..
నిలకడ లేని వ్యక్తి చంద్రబాబు.. బాబూ మీరు ప్యాకేజీకి అంగీకరించలేదా? అసెంబ్లీలో తీర్మానం చేయలేదా? ప్రత్యేక హోదా అంటే జైలుకే అని హెచ్చరించలేదా?
కేంద్రప్రభుత్వం ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ట్రిపుల్ తలక్ ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది.
కేంద్రప్రభుత్వం ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ట్రిపుల్ తలక్ ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. ‘ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్లు’లో మూడు సవరణలు చేసింది. ఈ చట్టంలో ట్రిపుల్ తలాఖ్ కేసును నాన్ బెయిలబుల్గా ప్రతిపాదించిన ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, పార్లమెంటు స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, పార్లమెంటు స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ “రానున్న రోజులలో ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఒక్కరినీ…
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నూతన అధ్యక్షుడు గా శ్రీ సూర్యనారాయణరాజు గారు ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నూతన అధ్యక్షుడు గా శ్రీ సూర్యనారాయణరాజు గారు ప్రమాణ స్వీకారం చేశారు. నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు అందజేశారు. సూర్యనారాయణ రాజు గారు మాట్లాడుతూ రైతు సమస్యలపై ప్రతీ జిల్లా లో పర్యటించి రైతులకు సంబంధించిన కేంద్ర పథకాల ను…