News

తదుపరి ఎన్నికల్లో టిడిపిని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు
తదుపరి ఎన్నికల్లో టిడిపిని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు

తదుపరి ఎన్నికల్లో టిడిపిని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు

తదుపరి ఎన్నికల్లో టిడిపిని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు “2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని గెలిపించుకోవడం ఎంత ముఖ్యమో టిడిపిని ఓడించడం కూడా అంతే ముఖ్యం. రాష్ట్రంలో టిడిపి దారుణంగా అవినీతికి పాల్పడుతోంది, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో టిడిపి విఫలమైంది. బిజెపి అధికారంలోకి…

గత ప్రభుత్వం చమురు కంపెనీలకు చెల్లించాల్సిన రూ.2 లక్షల కోట్ల బిల్లులను వడ్డీతో సహా చెల్లించిన మోదీ ప్రభుత్వం : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు.
గత ప్రభుత్వం చమురు కంపెనీలకు చెల్లించాల్సిన రూ.2 లక్షల కోట్ల బిల్లులను వడ్డీతో సహా చెల్లించిన మోదీ ప్రభుత్వం : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు.

గత ప్రభుత్వం చమురు కంపెనీలకు చెల్లించాల్సిన రూ.2 లక్షల కోట్ల బిల్లులను వడ్డీతో సహా చెల్లించిన మోదీ ప్రభుత్వం : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు.

గత ప్రభుత్వం చమురు కంపెనీలకు చెల్లించాల్సిన రూ.2 లక్షల కోట్ల బిల్లులను వడ్డీతో సహా చెల్లించిన మోదీ ప్రభుత్వం : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం రు.1.44 లక్షల కోట్ల చమురు బాండ్లను కొనుగోలు చేసింది. అంతే కాకుండా, దాని మీద రు.70 వేల కోట్ల రూపాయల వడ్డీ మొత్తం రూ.…

BJP National President Shri Amit Shah inaugurates BJP National Office Bearers meeting at Dr. Ambedkar International Centre in New Delhi.
BJP National President Shri Amit Shah inaugurates BJP National Office Bearers meeting at Dr. Ambedkar International Centre in New Delhi.

BJP National President Shri Amit Shah inaugurates BJP National Office Bearers meeting at Dr. Ambedkar International Centre in New Delhi.

BJP National President Shri Amit Shah inaugurates BJP National Office Bearers meeting at Dr. Ambedkar International Centre in New Delhi.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిధిగా ఇన్-ఛార్జ్ శ్రీ మురళీధరన్ గారు పాల్గొన్నారు. “రానున్న రోజులలో ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఒక్కరినీ కలుసుకుని చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం…

బిజెవైఎం రాష్ట్రా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన రమేష్ నాయుడు గారు.
బిజెవైఎం రాష్ట్రా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన రమేష్ నాయుడు గారు.

బిజెవైఎం రాష్ట్రా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన రమేష్ నాయుడు గారు.

బిజెవైఎం రాష్ట్రా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన రమేష్ నాయుడు గారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ గారు పాల్గొన్నారు, గతంలో యువ మోర్చాలో పని చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులను ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ గారు మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల పాలనలో…

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకొన్న ఆంధ్రప్రదేశ్ మహిళ.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకొన్న ఆంధ్రప్రదేశ్ మహిళ.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకొన్న ఆంధ్రప్రదేశ్ మహిళ.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకొన్న ఆంధ్రప్రదేశ్ మహిళ. గణితం, సైన్స్‌ బోధనలో టెక్నాలజీని ఉపయోగించి నూతన పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నందుకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అధ్యాపకురాలు సుసత్యరేఖ గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. “పిల్లలను తరగతి గది వైపు ఆకర్షించడంలో, అక్కడి కార్యక్రమాల్లో వారు లీనమయ్యేలా…

నేడు గుంటూరు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.
నేడు గుంటూరు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.

నేడు గుంటూరు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.

నేడు గుంటూరు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీని పటిష్టపరిచేందుకు కృషిచేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పైనా, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా, బి.జె.పి పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి…

ఎపి ఫిష్ ఫార్మర్స్ డెవలెప్ మెంట్ ఎజన్సీ , ఎపి ఫిషరీస్ కార్పొరేషన్ ద్వారా రూ 6700 కోట్ల గోల్ మాల్
ఎపి ఫిష్ ఫార్మర్స్  డెవలెప్ మెంట్   ఎజన్సీ ,  ఎపి ఫిషరీస్ కార్పొరేషన్ ద్వారా రూ 6700 కోట్ల గోల్ మాల్

ఎపి ఫిష్ ఫార్మర్స్ డెవలెప్ మెంట్ ఎజన్సీ , ఎపి ఫిషరీస్ కార్పొరేషన్ ద్వారా రూ 6700 కోట్ల గోల్ మాల్

 

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు. 10వ వారం ముఖ్యమంత్రి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ప్రశ్నలు: 🔶మీ పార్టీ ఎం.ఎల్.ఏ ల, ఎం.పి ల, ఎం.ఎల్.సి ల…