Latest

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు. 10వ వారం ముఖ్యమంత్రి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ప్రశ్నలు: 🔶మీ పార్టీ ఎం.ఎల్.ఏ ల, ఎం.పి ల, ఎం.ఎల్.సి ల…

జకార్తాలో ముగిసిన ఆసియా క్రీడల్లో 15 పసిడి పతకాలు, 24 రజతాలు, 30 కాంస్యాలతో మొత్తం 69 పతకాలు నెగ్గి ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ అత్యధిక పతకాలు సాధించిన ఘనత సాధించింది.
జకార్తాలో ముగిసిన ఆసియా క్రీడల్లో 15 పసిడి పతకాలు, 24 రజతాలు, 30 కాంస్యాలతో మొత్తం 69 పతకాలు నెగ్గి ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ అత్యధిక పతకాలు సాధించిన ఘనత సాధించింది.

జకార్తాలో ముగిసిన ఆసియా క్రీడల్లో 15 పసిడి పతకాలు, 24 రజతాలు, 30 కాంస్యాలతో మొత్తం 69 పతకాలు నెగ్గి ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ అత్యధిక పతకాలు సాధించిన ఘనత సాధించింది.

జకార్తాలో ముగిసిన ఆసియా క్రీడల్లో 15 పసిడి పతకాలు, 24 రజతాలు, 30 కాంస్యాలతో మొత్తం 69 పతకాలు నెగ్గి ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ అత్యధిక పతకాలు సాధించిన ఘనత సాధించింది. మోదీ ప్రభుత్వం “ఖేలో ఇండియా” వంటి పథకాలకు పటిష్టంగా అమలు చేయడం ద్వారా ఈ ఘనత సాధ్యమైంది.తమ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ…

భారత రత్న వాజపేయి గారి విగ్రహ ఆవిష్కరణ.
భారత రత్న వాజపేయి గారి విగ్రహ ఆవిష్కరణ.

భారత రత్న వాజపేయి గారి విగ్రహ ఆవిష్కరణ.

భారతరత్న వాజపేయి గారి విగ్రహ ఆవిష్కరణ. మాజీ ప్రధాని,భారతరత్న, “అటల్ బిహారీ వాజపేయి” విగ్రహం దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా గోదావరి ప్రాంతం అందునా రాజమహేంద్రవరం శాటిలైట్ సిటీ బి బ్లాక్ మోడల్ హౌస్ దగ్గర ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు…

కేరళ వరద బాధితుల సహయార్ధం నిత్యవసర సరుకులను పంపిన ఆంధ్రప్రదేశ్ బిజెపి.
కేరళ వరద బాధితుల సహయార్ధం నిత్యవసర సరుకులను పంపిన ఆంధ్రప్రదేశ్ బిజెపి.

కేరళ వరద బాధితుల సహయార్ధం నిత్యవసర సరుకులను పంపిన ఆంధ్రప్రదేశ్ బిజెపి.

కేరళ వరద బాధితుల సహయార్ధం నిత్యవసర సరుకులను పంపిన ఆంధ్రప్రదేశ్ బిజెపి. బీజేపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు అమెరికా పర్యటనలో ఉన్నందున వారి సూచన మేరకు కేరళ వరద బాధితుల సహయార్ధం ఈరోజు రాష్ట్ర కార్యాలయం నుండి 10టన్నుల కారం,రూ.4లక్షల విలువగల మందులు, నిత్యవసర వస్తువులు పంపించారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ…

ఈ రోజు అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ రోజు అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ రోజు అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈరోజు అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. “రానున్న 9 నెలలు చాలా కీలకమైనవి, ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఒక్కరినీ కలుసుకుని చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పైనా, ప్రధాని నరేంద్ర మోదీ గారి పైనా చేస్తున్న…

ఈ రోజు భారతీయ జనతా పార్టీ అనంతపురం పార్లమెంట్ కార్యవర్గం సమావేశం నిర్వహించారు.
ఈ రోజు భారతీయ జనతా పార్టీ అనంతపురం పార్లమెంట్ కార్యవర్గం సమావేశం నిర్వహించారు.

ఈ రోజు భారతీయ జనతా పార్టీ అనంతపురం పార్లమెంట్ కార్యవర్గం సమావేశం నిర్వహించారు.

  ఈ రోజు భారతీయ జనతా పార్టీ అనంతపురం పార్లమెంట్ కార్యవర్గం సమావేశంనిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జే. అంకాల్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ.మురళి ధరన్ గారు, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి రవీంద్ర రాజు గారు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి గారు,బిజేపీ రాష్ట్ర…

ఈ రోజు భారతీయ జనతా పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ కార్యవర్గ సమావేశం జరిగినది.
ఈ రోజు భారతీయ జనతా పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ కార్యవర్గ సమావేశం జరిగినది.

ఈ రోజు భారతీయ జనతా పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ కార్యవర్గ సమావేశం జరిగినది.

  ఈరోజు భారతీయ జనతా పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ కార్యవర్గ సమావేశం జరిగినది. ఈ సమావేశమునకు ముఖ్య అతిధులుగా ఇన్-ఛార్జ్ శ్రీ మురళీధరన్ గారు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ రవీంద్ర రాజు గారు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ రెడ్డి గారు,రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ చిలకం రామచంద్రా రెడ్డి గారు,…

ఆసియా క్రీడల సింగిల్స్‌ బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించిన పి.వి.సింధుకు ఆంద్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అభినందనలు తెలియచేస్తోంది.
ఆసియా క్రీడల సింగిల్స్‌ బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించిన పి.వి.సింధుకు ఆంద్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అభినందనలు తెలియచేస్తోంది.

ఆసియా క్రీడల సింగిల్స్‌ బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించిన పి.వి.సింధుకు ఆంద్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అభినందనలు తెలియచేస్తోంది.

ఆసియా క్రీడల సింగిల్స్‌ బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించిన పి.వి.సింధుకు ఆంద్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అభినందనలు తెలియచేస్తోంది.