ఈరోజు భారతీయ జనతా పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ కార్యవర్గ సమావేశం జరిగినది. ఈ సమావేశమునకు ముఖ్య అతిధులుగా ఇన్-ఛార్జ్ శ్రీ మురళీధరన్ గారు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ రవీంద్ర రాజు గారు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ రెడ్డి గారు,రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ చిలకం రామచంద్రా రెడ్డి గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ చంద్రా రెడ్డి గారు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.