ఆసియా క్రీడల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించిన పి.వి.సింధుకు ఆంద్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అభినందనలు తెలియచేస్తోంది.
ఆసియా క్రీడల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించిన పి.వి.సింధుకు ఆంద్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అభినందనలు తెలియచేస్తోంది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం లోని నరేంద్రమోదీ గారి ప్రభుత్వం చేపట్టిన వివిధ అంశాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళుతూ, టిడిపి దుష్ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొడుతున్న “బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఫేసుబుక్ పేజీ ” అనుసరులు అతి తక్కువ కాలంలోనే 8 లక్షలకు చేరింది.
- ఈ రోజు భారతీయ జనతా పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ కార్యవర్గ సమావేశం జరిగినది.