ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం లోని నరేంద్రమోదీ గారి ప్రభుత్వం చేపట్టిన వివిధ అంశాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళుతూ, టిడిపి దుష్ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొడుతున్న “బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఫేసుబుక్ పేజీ ” అనుసరులు అతి తక్కువ కాలంలోనే 8 లక్షలకు చేరింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం లోని నరేంద్రమోదీ గారి ప్రభుత్వం చేపట్టిన వివిధ అంశాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళుతూ, టిడిపి దుష్ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొడుతున్న “బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఫేసుబుక్ పేజీ ” అనుసరులు అతి తక్కువ కాలంలోనే 8 లక్షలకు చేరింది.

మీ అందరి అదర అభిమానాలకి ధన్యవాదాలు.

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ది బీజేపీ లక్ష్యం.