News

రాజధాని భూ కుంభకోణం పై సిబిఐ విచారణకు సిద్ధమా?
రాజధాని భూ కుంభకోణం పై సిబిఐ విచారణకు సిద్ధమా?

రాజధాని భూ కుంభకోణం పై సిబిఐ విచారణకు సిద్ధమా?

మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల నుండి తీసుకొని 1691 ఎకరాల భూమిని సింగపూర్ సంస్థలకు స్విస్ ఛాలెంజ్ పద్దతిలో కట్టబెట్టలేదా?? సేకరించి ఏళ్లు గడుస్తున్నా వారికి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పరిచిన భూములను ఇవ్వకుండా మోసం చేస్తుంది మీరు కాదా?? అప్పుడెప్పుడో చక్రవర్తులు దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకీ ధారాదత్తం చేసినట్లు…

Attended and addressed karyakartas at Oath taking cermony of newly appointed district president of West Godavari ,Shri Koduri Lakshmi Narayana Garu.
Attended and addressed karyakartas at Oath taking cermony of newly appointed district president of West Godavari ,Shri Koduri Lakshmi Narayana Garu.

Attended and addressed karyakartas at Oath taking cermony of newly appointed district president of West Godavari ,Shri Koduri Lakshmi Narayana Garu.

Attended and addressed karyakartas at Oath taking cermony of newly appointed district president of West Godavari ,Shri Koduri Lakshmi Narayana Garu.

గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013 తో పోల్చుకుంటే నరేంద్ర మోడీ హయం లో తగ్గిన శిశు మరణాలు శాతం.
గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013 తో పోల్చుకుంటే నరేంద్ర మోడీ హయం లో తగ్గిన శిశు మరణాలు శాతం.

గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013 తో పోల్చుకుంటే నరేంద్ర మోడీ హయం లో తగ్గిన శిశు మరణాలు శాతం.

2013 లో 44.60% ఉంటే 2017 లెక్కలు ప్రకారం 39.10% తగ్గిన శిశు మరణాలు. నరేంద్ర మోడీ గారు మాతా శిశు సంక్షేమ శాఖ లో తీసుకుని వచ్చిన కొన్ని సంస్కరణల వలన తగ్గిన భ్రున హత్యలు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన మాతృ వందనయోజన పథకం వలన రోజు రోజుకు తగ్గుతున్న శిశు మరణాలు.

నరేంద్ర మోడీ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా 2 లక్షల చిన్నారుల జీవితాలు రక్షించబడ్డాయి.
నరేంద్ర మోడీ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా 2 లక్షల చిన్నారుల జీవితాలు రక్షించబడ్డాయి.

నరేంద్ర మోడీ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా 2 లక్షల చిన్నారుల జీవితాలు రక్షించబడ్డాయి.

నరేంద్ర మోడీ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా 2 లక్షల చిన్నారుల జీవితాలు రక్షించబడ్డాయి. అలాగే గ్రామీణ భారత దేశం మొత్తం మీద 8.5 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు,దేశప్యప్తంగా 459 జిల్లాలు బహిరంగంగా మల విసర్జన రహిత గ్రామలుగా ప్రకటించబడ్డాయి.

దళితుల పై దాడులు చేయడమే దళిత తేజమా?
దళితుల పై దాడులు చేయడమే దళిత తేజమా?

దళితుల పై దాడులు చేయడమే దళిత తేజమా?

రాష్ట్రంలో దళిత తేజం తెలుగుదేశం అని గొప్ప కార్యక్రమం చేశారు. కానీ దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మీరు వ్యాఖ్యానించలేదా చంద్రబాబు ?? ప్రభుత్వంలో భాగమైన వర్ల రామయ్య, మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులను కించపరుస్తూ మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఉన్నారనేది నిజం కాదా చంద్ర బాబు?? 2017 లో పశ్చిమగోదావరి జిల్లా గరుగపర్రులో…

నేడు విశాఖ రూరల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది.
నేడు విశాఖ రూరల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది.

నేడు విశాఖ రూరల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది.

నేడు విశాఖ రూరల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ. కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి తో కేంద్ర నిధులు ఏ విధంగా స్వాహా చేస్తూ కేంద్ర పథకాలు టీడీపీ పథకాలుగా ప్రచారం చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారో , దాన్ని ఏ విధంగా తిప్పికొట్టలో…

జాబ్ కావాలి అంటే బాబు రావాలి అని నమ్మి ఓటు వేసి మోసపోయిన నిరుద్యోగ యువత తరపున బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు అనంతపురం లో ధర్నాకు పిలుపునిస్తే ప్రజాస్వామ్యం అంటే విలువ లేని చంద్రబాబు ప్రభుత్వం రమేష్ నాయుడు గారిని మరియు కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయాడాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఖండిస్తోంది.
జాబ్ కావాలి అంటే బాబు రావాలి అని నమ్మి ఓటు వేసి మోసపోయిన నిరుద్యోగ యువత తరపున బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు అనంతపురం లో ధర్నాకు పిలుపునిస్తే ప్రజాస్వామ్యం అంటే విలువ లేని చంద్రబాబు ప్రభుత్వం రమేష్ నాయుడు గారిని మరియు కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయాడాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఖండిస్తోంది.

జాబ్ కావాలి అంటే బాబు రావాలి అని నమ్మి ఓటు వేసి మోసపోయిన నిరుద్యోగ యువత తరపున బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు అనంతపురం లో ధర్నాకు పిలుపునిస్తే ప్రజాస్వామ్యం అంటే విలువ లేని చంద్రబాబు ప్రభుత్వం రమేష్ నాయుడు గారిని మరియు కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయాడాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఖండిస్తోంది.

జాబ్ కావాలి అంటే బాబు రావాలి అని నమ్మి ఓటు వేసి మోసపోయిన నిరుద్యోగ యువత తరపున బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు అనంతపురం లో ధర్నాకు పిలుపునిస్తే ప్రజాస్వామ్యం అంటే విలువ లేని చంద్రబాబు ప్రభుత్వం రమేష్ నాయుడు గారిని మరియు కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయాడాన్ని…

అవినీతికి నిలువెత్తు నిదర్శనమే చంద్రబాబు..
అవినీతికి నిలువెత్తు నిదర్శనమే చంద్రబాబు..

అవినీతికి నిలువెత్తు నిదర్శనమే చంద్రబాబు..

అవినీతికి నిలువెత్తు నిదర్శనమే చంద్రబాబు.. గృహ నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి నవ్యంధ్రప్రదేశ్ లో పట్టణాలకు అత్యధికంగా గృహాలను కేంద్రం మంజూరు చేయలేదా? చ. అడుగు రూ. 1200 ఖర్చవుతుందని బిల్డర్లు చెబుతుంటే.. మీకు భారీగా ముడుపులు చెల్లించిన సంస్థకు ఆ కాంట్రాక్టు అప్పగించడమే కాకుండా చ. అడుగు రూ. 2400 ఇస్తున్న విషయం వాస్తవం కాదా?…

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం మండల ఆఫీసు బేరర్ల సమావేశం నేడు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం మండల ఆఫీసు బేరర్ల సమావేశం నేడు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం మండల ఆఫీసు బేరర్ల సమావేశం నేడు నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అవినీతి లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారు తెలిపారు. ఈ అవినీతి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వ్యాపించిందని అన్నారు. అలాగే ఆయన అబద్ధపు ప్రచారలతో ప్రజలు విసిగి పోయారు.2019 ఎన్నికలలో ప్రజలు కచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు అని తెలియచేసారు. ఈ…