AP News

ఈ రోజు రాష్ట్ర యువమోర్చా పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రధాన కార్యాలయం గుంటూరులో జరిగింది.
ఈ రోజు రాష్ట్ర యువమోర్చా పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రధాన కార్యాలయం గుంటూరులో జరిగింది.

ఈ రోజు రాష్ట్ర యువమోర్చా పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రధాన కార్యాలయం గుంటూరులో జరిగింది.

ఈ కార్యక్రమంలో యువ మోర్చా అద్యక్షులు నాగోతు రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగింది. యువ మోర్చా సంస్థాగత నిర్మాణం,యువమోర్చా సారధ్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలు వంటి వివిధ అంశాల పై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు గారు,రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగ నాగభూషణం…

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనంతపురం , హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పధాదికారుల సమావేశం ధర్మవరం లో నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనంతపురం , హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పధాదికారుల సమావేశం ధర్మవరం లో నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనంతపురం , హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పధాదికారుల సమావేశం ధర్మవరం లో నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతీ ఒక్క కార్యకర్త పని చేయాలని తెలిపారు.దేశాభివృద్ధి మోదీ గారి తోనే సాధ్యం అన్నారు. మోదీ గారు ప్రధాని కాదు, ప్రధాన సేవకుడుగా కొనియాడారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వలన దేశవృద్ధి రేటు పెరిగింది…

పారదర్శకత ఎక్కడ బాబు?
పారదర్శకత ఎక్కడ బాబు?

పారదర్శకత ఎక్కడ బాబు?

వేలకు వేలు రహస్య జీవోలు జారీ చేసిన ప్రభుత్వానికి పారదర్శకత ఎక్కడ చంద్ర బాబు?? పారదర్శకత పరిపాలన అందిస్తున్నామని రేయింబవళ్లు చెప్పే మీరు రహస్య జీవోలను ఇచ్చే విషయంలో రికార్డు సాధించలేదా? అసలు రహస్యంగా జీవోల జారీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కేవలం అవినీతి, అశ్రీతపక్షపాతం కోసం కాదా చంద్ర బాబు??

ప్రత్యేక హోదా/ప్రత్యేక ప్యాకేజి విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసింది మీరు కాదా చంద్రబాబు?
ప్రత్యేక హోదా/ప్రత్యేక ప్యాకేజి విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసింది మీరు కాదా చంద్రబాబు?

ప్రత్యేక హోదా/ప్రత్యేక ప్యాకేజి విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసింది మీరు కాదా చంద్రబాబు?

ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది మీరు కాదా?ఇప్పుడు ప్యాకేజీ ఇవ్వడం లేదని(ప్యాకేజీ ఫలితాలు అనుభవిస్తూ) అందుకే హోదా అడుగుతున్నామనడం దుర్మార్గం కాదా? ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఇ. ఏ. పి. కింద రాష్ట్రానికి నిధులు తీసుకుంటూనే,ప్రత్యేక హోదా ఎలా అడుగుతారు?ప్రత్యేక ప్యాకేజీ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన మీరు..మరలా ఇప్పుడు…

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు

13వ వారం ముఖ్యమంత్రి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ప్రశ్నలు. మైనారిటీలకు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేసే పార్టీ అని చెప్పుకునే మీరు ఈ నాలుగు సంవత్సరాలలో వారికి మీ కేబినెట్ లో స్థానం కల్పించకపోవడం మీ అసమర్థతకు, మోసపూరిత పాలనకు నిలువెత్తు నిదర్శనం కాదా? వారి సామర్ధ్యం మీద నమ్మకం లేదా?…

చంద్రబాబు ప్రచార పిచ్చితో దారుణాలు.
చంద్రబాబు ప్రచార పిచ్చితో దారుణాలు.

చంద్రబాబు ప్రచార పిచ్చితో దారుణాలు.

మీ ప్రచార పిచ్చితో రాష్ట్రంలో జరిగిన అమాయకుల మరణాలకు మీరు బాధ్యులు కాదా చంద్రబాబు..? గోదావరి పుష్కరాల్లో అదే ప్రచారం కోసం 29 మంది మరణాలకు కారకులు మీరు కాదా.?? జూలై 14న 2018 జాగ్రత్తలు తీసుకుంటే వనం – మనం కార్యక్రమానికి తరలించిన విద్యార్థులు మరణించేవారా చంద్రబాబు..?

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు బారతీయ మహిళామోర్చా కార్యవర్గ సమావేశాలను పూరీ జగనాధ్ ఒరిస్సా రాష్ట్రంలొ ప్రారంభించారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు బారతీయ మహిళామోర్చా కార్యవర్గ సమావేశాలను పూరీ జగనాధ్ ఒరిస్సా రాష్ట్రంలొ ప్రారంభించారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు బారతీయ మహిళామోర్చా కార్యవర్గ సమావేశాలను పూరీ జగనాధ్ ఒరిస్సా రాష్ట్రంలొ ప్రారంభించారు.

ఈ సమావేశంలో అమిత్ షా గారు మాట్లాడుతూ దేశంనుండి రాష్ట్రాలనుండి వచ్ఛిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ను ఉద్దేశించి మాట్లాడారు. మహిళా రక్షణ కు, మహిళ సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మహిళామోర్చా అధ్యక్షురాలు శ్రీమతి తోట విజయలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లొ మహిళల రక్షణ అనే అంశాలపై…

స్వర్ణాంధ్రప్రదేశ్ ఎక్కడ చంద్ర బాబు..?
స్వర్ణాంధ్రప్రదేశ్ ఎక్కడ చంద్ర బాబు..?

స్వర్ణాంధ్రప్రదేశ్ ఎక్కడ చంద్ర బాబు..?

రుణాంధ్రప్రదేశ్ గా మార్చేశారు రాష్ట్ర విభజన సమయానికి రూ. లక్ష కోట్లు ఉన్న రాష్ట్ర రుణాన్ని రూ. 2.35 లక్షల కోట్లకు పెంచిన ఘనత మీది కాదా చంద్ర బాబు..? అనవసర దుబారాలకే కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్న మీరు ముఖ్యమంత్రి గా కొనసాగే హక్కు ఉందా చంద్ర బాబు..?

1400 కోట్ల నిధుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
1400 కోట్ల నిధుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

1400 కోట్ల నిధుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

పోలవరం పునరావాస వ్యవస్థ నిధుల చెల్లింపులలో పారదర్శకత లేని కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన 1400 కోట్ల నిధుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.R&R ప్యాకేజీ భూసేకరణ మరియు పోలవరం నిర్వాసితుల పునరావసానికి ఖర్చు చేసిన1407.64 కోట్ల రూపాయల నిధులకు లెక్కలు చూపలేదు.ఆడిట్ వివరాలను పరిశీలించగా సంస్థకు నిధుల చెల్లింపులు…