Attended and addressed karyakartas at Oath taking cermony of newly appointed district president of West Godavari ,Shri Koduri Lakshmi Narayana Garu.

Attended and addressed karyakartas at Oath taking cermony of newly appointed district president of West Godavari ,Shri Koduri Lakshmi Narayana Garu.
2013 లో 44.60% ఉంటే 2017 లెక్కలు ప్రకారం 39.10% తగ్గిన శిశు మరణాలు. నరేంద్ర మోడీ గారు మాతా శిశు సంక్షేమ శాఖ లో తీసుకుని వచ్చిన కొన్ని సంస్కరణల వలన తగ్గిన భ్రున హత్యలు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన మాతృ వందనయోజన పథకం వలన రోజు రోజుకు తగ్గుతున్న శిశు మరణాలు.
నరేంద్ర మోడీ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా 2 లక్షల చిన్నారుల జీవితాలు రక్షించబడ్డాయి. అలాగే గ్రామీణ భారత దేశం మొత్తం మీద 8.5 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు,దేశప్యప్తంగా 459 జిల్లాలు బహిరంగంగా మల విసర్జన రహిత గ్రామలుగా ప్రకటించబడ్డాయి.
రాష్ట్రంలో దళిత తేజం తెలుగుదేశం అని గొప్ప కార్యక్రమం చేశారు. కానీ దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మీరు వ్యాఖ్యానించలేదా చంద్రబాబు ?? ప్రభుత్వంలో భాగమైన వర్ల రామయ్య, మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులను కించపరుస్తూ మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఉన్నారనేది నిజం కాదా చంద్ర బాబు?? 2017 లో పశ్చిమగోదావరి జిల్లా గరుగపర్రులో…
నేడు విశాఖ రూరల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ. కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి తో కేంద్ర నిధులు ఏ విధంగా స్వాహా చేస్తూ కేంద్ర పథకాలు టీడీపీ పథకాలుగా ప్రచారం చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారో , దాన్ని ఏ విధంగా తిప్పికొట్టలో…
ఈ సమావేశంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అవినీతి లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారు తెలిపారు. ఈ అవినీతి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వ్యాపించిందని అన్నారు. అలాగే ఆయన అబద్ధపు ప్రచారలతో ప్రజలు విసిగి పోయారు.2019 ఎన్నికలలో ప్రజలు కచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు అని తెలియచేసారు. ఈ…
ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ కేంద్రం అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు కేంద్ర పథకాలను తన వ్యక్తిగత పథకాలు గా ప్రచారం చేసుకుంటూ కేంద్రం పై దుష్ప్రచారం చేసి ప్రజలను మోసాగిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా నూతన కార్యవర్గ…
మోదీ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు మరో నిదర్శనం ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్గా మాజీ కేంద్రమంత్రి గౌ,శ్రీ. దగ్గుబాటి పురందేశ్వరి గారు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం గురువారం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. పురందేశ్వరి గారు…
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కొత్త రాజధాని లో శాశ్వత పరిపాలన భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తే, నేటికీ కనీసం శంకుస్థాపన కూడా చేయకుండా, రాజధాని మాస్టర్ ప్లాన్ ఇవ్వకుండా ప్రజలకు అబద్ధాలు చెప్పడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కాకినాడ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యుల కు దిశ నిర్ధేశం చేశారు. కేంద్రం ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన…