బిజెవైఎం రాష్ట్రా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన రమేష్ నాయుడు గారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ గారు పాల్గొన్నారు, గతంలో యువ మోర్చాలో పని చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులను ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ గారు మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల పాలనలో…
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకొన్న ఆంధ్రప్రదేశ్ మహిళ.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకొన్న ఆంధ్రప్రదేశ్ మహిళ. గణితం, సైన్స్ బోధనలో టెక్నాలజీని ఉపయోగించి నూతన పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నందుకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అధ్యాపకురాలు సుసత్యరేఖ గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. “పిల్లలను తరగతి గది వైపు ఆకర్షించడంలో, అక్కడి కార్యక్రమాల్లో వారు లీనమయ్యేలా…
నేడు గుంటూరు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.
నేడు గుంటూరు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీని పటిష్టపరిచేందుకు కృషిచేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పైనా, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా, బి.జె.పి పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి…
ఎపి ఫిష్ ఫార్మర్స్ డెవలెప్ మెంట్ ఎజన్సీ , ఎపి ఫిషరీస్ కార్పొరేషన్ ద్వారా రూ 6700 కోట్ల గోల్ మాల్
India is Increasingly Becoming a More Tax Compliant Economy..
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు. 10వ వారం ముఖ్యమంత్రి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ప్రశ్నలు: 🔶మీ పార్టీ ఎం.ఎల్.ఏ ల, ఎం.పి ల, ఎం.ఎల్.సి ల…
జకార్తాలో ముగిసిన ఆసియా క్రీడల్లో 15 పసిడి పతకాలు, 24 రజతాలు, 30 కాంస్యాలతో మొత్తం 69 పతకాలు నెగ్గి ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ అత్యధిక పతకాలు సాధించిన ఘనత సాధించింది.
జకార్తాలో ముగిసిన ఆసియా క్రీడల్లో 15 పసిడి పతకాలు, 24 రజతాలు, 30 కాంస్యాలతో మొత్తం 69 పతకాలు నెగ్గి ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ అత్యధిక పతకాలు సాధించిన ఘనత సాధించింది. మోదీ ప్రభుత్వం “ఖేలో ఇండియా” వంటి పథకాలకు పటిష్టంగా అమలు చేయడం ద్వారా ఈ ఘనత సాధ్యమైంది.తమ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ…
భారత రత్న వాజపేయి గారి విగ్రహ ఆవిష్కరణ.
భారతరత్న వాజపేయి గారి విగ్రహ ఆవిష్కరణ. మాజీ ప్రధాని,భారతరత్న, “అటల్ బిహారీ వాజపేయి” విగ్రహం దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా గోదావరి ప్రాంతం అందునా రాజమహేంద్రవరం శాటిలైట్ సిటీ బి బ్లాక్ మోడల్ హౌస్ దగ్గర ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు…
India Post Payments Bank → Vision and mission → Product and services → Infrastructure.
India Post Payments Bank Vision and mission Product and services Infrastructure.
కేరళ వరద బాధితుల సహయార్ధం నిత్యవసర సరుకులను పంపిన ఆంధ్రప్రదేశ్ బిజెపి.
కేరళ వరద బాధితుల సహయార్ధం నిత్యవసర సరుకులను పంపిన ఆంధ్రప్రదేశ్ బిజెపి. బీజేపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు అమెరికా పర్యటనలో ఉన్నందున వారి సూచన మేరకు కేరళ వరద బాధితుల సహయార్ధం ఈరోజు రాష్ట్ర కార్యాలయం నుండి 10టన్నుల కారం,రూ.4లక్షల విలువగల మందులు, నిత్యవసర వస్తువులు పంపించారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ…