మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజు 68వ సంవత్సరములో అడుగిడిన సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థిస్తూ భాజపా ఆంధ్ర ప్రదేశ్ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నది.

మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజు 68వ సంవత్సరములో అడుగిడిన సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థిస్తూ భాజపా ఆంధ్ర ప్రదేశ్ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నది.
ఓడిపోయిన మీ పార్టీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు వేసి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి సంక్షేమ పథకాలకు కూడా ప్రజలు మీ కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి కల్పించింది మీరు కాదా?మీ కమిటీలకు ప్రభుత్వo నుంచి 10 లక్షలు దోచిపెట్టారు,మీరా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు?
భారతరత్న అటల్ బిహారీ వాజపేయి గారి స్మృత్యర్ధం గుంటూరులో నిర్వహించిన “కావ్యాంజలి” కార్యక్రమంలో పాల్గొని వాజపేయి గారికి నివాళులు అర్పించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు.
Watch a short film, inspired by the childhood of PM Shri @narendramodi ‘चलो जीते हैं’ at 6:30 pm today and at 10 pm on 17 September 2018 on DD National
అపరిశుభ్రత నుంచి ఆరోగ్య భారతాన్ని సాధించేందుకు ప్రధాని మోదీ గారు ప్రారంభించిన ‘స్వచ్ఛతా హీ సేవ’ (స్వచ్ఛతే సేవ) కార్యక్రమంలో భాగంగా గుంటూరు లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు.
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో నేడు భీమవరం 29 వ వార్డు ప్రకాష్ నగర్ లో స్వచ్ఛభారత్ కార్యక్రమం.
రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో భారతీయజనతాపార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా సమక్షంలో శ్రీ కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పార్టీలో చేరారు. 2019 లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారం లక్ష్యంగా ప్రయనిస్తోందని ఆ దిశగా పని చేస్తానని ఐవైఆర్ కృష్ణారావు…
Glimpses of Shri Amit Shahi ji in a public meeting in Mahabubnagar. “BJP under the leadership of PM Narendra Modi is winning the hearts of people of Telangana. The message is loud and clear…People wants to uproot the politics of…
Glimpses of Shri Amit Shah ji participated in Swachhata hi Seva campaign in Hyderabad
తెలంగాణాలో బీజేపీ ఎన్నికల శంఖారావ సభకు విచ్చేసిన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు.