రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో భారతీయజనతాపార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా సమక్షంలో శ్రీ కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పార్టీలో చేరారు.

రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో భారతీయజనతాపార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా సమక్షంలో శ్రీ కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పార్టీలో చేరారు.

2019 లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారం లక్ష్యంగా ప్రయనిస్తోందని ఆ దిశగా పని చేస్తానని ఐవైఆర్ కృష్ణారావు గారు తెలిపారు.