Dear All, Please be Informed That our State President Shri Kanna Lakshmi Narayana has Announced the State Office Bearers.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం
రాజ్యసభ సభ్యుడు, కేరళ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేరళలో బిజెపిని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన వి.మురళీధరన్ గారు ఇన్-ఛార్జ్ గా మరియు త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావడానికి ముఖ్య వ్యూహకర్త సునీల్ ధియోధర్ గారు కో-ఇన్-చార్జ్ గా నేడు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ విచ్చేసారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా…
నేడుబీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం విజయవాడలో జరుగుతోంది.
నేడుబీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం విజయవాడలో జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు, కేరళ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేరళలో బిజెపిని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన వి.మురళీధరన్ గారు ఇన్-ఛార్జ్ గా మరియు త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావడానికి ముఖ్య వ్యూహకర్త సునీల్ ధియోధర్ గారు కో-ఇన్-చార్జ్ గా నేడు…
5th set of Five questions of this week for Shri Chandra Babu Naidu Garu
“ఒంటరిగా మమ్మల్ని ఓడించలేక రాజకీయ ప్రయోజనాల కోసం మాకు వ్యతిరేకంగా కొన్ని…..
“ఒంటరిగా మమ్మల్ని ఓడించలేక రాజకీయ ప్రయోజనాల కోసం మాకు వ్యతిరేకంగా కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి, కేవలం ఉత్తరప్రదేశ్ లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ సంధిలో ఐక్యత ఉండదు. ఎందుకంటే చంద్రబాబు పశ్చిమ బెంగాల్లో ఎలాంటి ప్రభావమూ చూపలేరు, మమతా బెనర్జీ ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది ? ఉత్తరప్రదేశ్లోని దేవెగౌడ…
బిజెపి పై ఉన్న బలమైన నమ్మకంతో, పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉన్న ప్రియమైన నాయకులకు మరియు బిజెపి సైనికులకు …
బిజెపి పై ఉన్న బలమైన నమ్మకంతో, పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉన్న ప్రియమైన నాయకులకు మరియు బిజెపి సైనికులకు … బిజెపి ఆంధ్ర ప్రదేశ్ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేయడం నిజంగా నాకు ఒక గౌరవం. బిజెపి ఆంధ్రప్రదేశ్ లోని కార్యకర్తలు అందరి నుంచి నేను మద్దతును, ప్రేమను అందుకోవడం నా అదృష్టం. మీ జీవితంలోనూ మరియు…
రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గారితో భేటీ అయ్యారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గారితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీని బలోపేతం చేసి 2019 ఎన్నికలకు సిద్ధం చేయడానికి అనుసరించవల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించారు.
కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ గారితో భేటీ అయిన ఎ.పి బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ గారు.
కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ గారితో భేటీ అయిన ఎ.పి బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ గారు. ఏపిలో శాంతిభద్రతలు క్షీణించాయని, బిజెపి నాయకులపై, కార్యకర్తలపై దాడులు పెరిగాయని రాజ్ నాధ్ సింగ్ గారికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని, ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని,ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిపై…