ఆంధ్రప్రదేశ్ లో “భారత్ మాల” ప్రాజెక్టు లో భాగంగా రు.44 వేల కోట్ల విలువైన 2,500 కిలోమీటర్ల రహదారులు నిర్మాణంలో ఉన్నాయి : కేంద్ర రోడ్డు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ గారు.
- కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జె.పి. నడ్డా గారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు కానున్న ఎయిమ్స్ నిర్మాణ పనులను పరిశీలించి, నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
- కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ గారితో భేటీ అయిన ఎ.పి బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ గారు.