స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో నేడు భీమవరం 29 వ వార్డు ప్రకాష్ నగర్ లో స్వచ్ఛభారత్ కార్యక్రమం.
రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో భారతీయజనతాపార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా సమక్షంలో శ్రీ కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పార్టీలో చేరారు.
రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో భారతీయజనతాపార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా సమక్షంలో శ్రీ కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పార్టీలో చేరారు. 2019 లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారం లక్ష్యంగా ప్రయనిస్తోందని ఆ దిశగా పని చేస్తానని ఐవైఆర్ కృష్ణారావు…
Glimpses of Shri Amit Shahi ji in a public meeting in Mahabubnagar.
Glimpses of Shri Amit Shahi ji in a public meeting in Mahabubnagar. “BJP under the leadership of PM Narendra Modi is winning the hearts of people of Telangana. The message is loud and clear…People wants to uproot the politics of…
Glimpses of Shri Amit Shah ji participated in Swachhata hi Seva campaign in Hyderabad
Glimpses of Shri Amit Shah ji participated in Swachhata hi Seva campaign in Hyderabad
తెలంగాణాలో బీజేపీ ఎన్నికల శంఖారావ సభకు విచ్చేసిన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు.
తెలంగాణాలో బీజేపీ ఎన్నికల శంఖారావ సభకు విచ్చేసిన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు.
తెదేపా దుష్ప్రచారం ఫై ఖండన
PM Narendra Modi offering Shramdaan as part of #SwachhataHiSeva movement at the Baba Sahib Ambedkar Secondary School in Paharganj, Delhi.
PM Narendra Modi offering Shramdaan as part of #SwachhataHiSevamovement at the Baba Sahib Ambedkar Secondary School in Paharganj, Delhi.
రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర అందించడం కోసం చారిత్రాత్మక పథకాన్ని అమలు చేయనున్న మోదీ ప్రభుత్వం.
రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర అందించడం కోసం చారిత్రాత్మక పథకాన్ని అమలు చేయనున్న మోదీ ప్రభుత్వం.
భారతీయ జనతా పార్టీలోకి చేరిన 200 మంది విజయవాడ బ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు.
భారతీయ జనతా పార్టీలోకి చేరిన 200 మంది విజయవాడ బ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగ నాగభూషణం గారి నేతృత్వంలో విజయవాడ బ్రాహ్మణ పురోహిత సంఘానికి చెందిన 200 మంది సభ్యులు, బి.జె.పి సర్కారు అమలు చేస్తున్న పలు పథకాలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, ఎ.పి లో బి.జె.పి బలోపేతం ద్వారా…
బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా శ్రీ. తోట విజయలక్ష్మి గారు నేడు భాద్యతలు స్వీకరించారు.
బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా శ్రీ. తోట విజయలక్ష్మి గారు నేడు భాద్యతలు స్వీకరించారు. మహిళా సాధికారత కోసం కృషిచేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని, మహిళా సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. చిన్నారి బాలబాలికలను ప్రాణాంతక వ్యాధుల బారిన…