రాయలసీమ రైతుల సమస్యలపై రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలోని ఎ.పి.బిజెపి నాయకుల బృందం కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధా మోహన్ గారితో సమావేశమై పంటల బీమా, మామిడి రైతులకు ఉపయోగపడేవిధంగా శీతలగిడ్డంగి ఏర్పాటు వంటి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
ఎ.పి.బిజెపి నాయకుల బృందం కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధా మోహన్ గారితో సమావేశమo
- రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుల బృందం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో సమావేశమయ్యారు.
- పరీక్షల సమయంలో విద్యార్థులకు వచ్చే ఆందోళన, ఎదుర్కొనే ఒత్తిడిని జయించడానికి మార్గాలను సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారు రాసిన “ఎగ్జామ్ వారియర్స్” తెలుగు అనువాద పుస్తకాన్ని కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ఆవిష్కరించారు.