కడప జిల్లా అభివృద్ధి విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యపూరిత వైఖరికి నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో ధర్నా.

కడప జిల్లా అభివృద్ధి విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యపూరిత వైఖరికి నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో ధర్నా.

పులివెందులలో ఇందిరాగాంధీ పశుపరిశోధన -పశుగణాభివృద్ది కేంద్ర నిర్మాణం పూర్తి అయినప్పటికీ రాజకీయాకారణాలతో 4 సంవత్సరాలుగా ప్రారంభించనందుకు నిరసనగా ఈరోజు కడపజిల్లా బీజేపీ నేతలు , రైతులతోకలసి ర్యాలీ ,ధర్నా నిర్వహించారు.

రూ.386 కోట్లు వ్యయంతో 700 ఎకరాలో అన్నినిర్మాణాలు పూర్తిచేసినా రాజకీయాకారణాలతో 4 సంవత్సరాలుగా ప్రారంభించలేదు.

కడప జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ .విష్ణు వర్ధన్ రెడ్డి గారు, కందుల రాజమోహనరెడ్డి గారు ,శశిభూషణ్ గారు, శ్రీనాథ్ రెడ్డి గారు,ప్రదీప్ గారు తదితర్లు పాల్గొన్నారు .