కేరళ వరద బాధితుల సహయార్ధం నిత్యవసర సరుకులను పంపిన ఆంధ్రప్రదేశ్ బిజెపి.

కేరళ వరద బాధితుల సహయార్ధం నిత్యవసర సరుకులను పంపిన ఆంధ్రప్రదేశ్ బిజెపి.

బీజేపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు అమెరికా పర్యటనలో ఉన్నందున వారి సూచన మేరకు కేరళ వరద బాధితుల సహయార్ధం ఈరోజు రాష్ట్ర కార్యాలయం నుండి 10టన్నుల కారం,రూ.4లక్షల విలువగల మందులు, నిత్యవసర వస్తువులు పంపించారు.

ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ బీజేపి నాయకులు కన్నా నాగరాజు గారు,అర్బన్ ప్రెసిడెంట్ అమ్మిశెట్టి ఆంజనేయులు గారు, సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు గారు,రాష్ట్ర కార్యదర్శి అడపా నాగేంద్రం గారు మరియు నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు