ఆంధ్రప్రదేశ్ కు మరో 37 వేల గృహాలను మంజూరు చేసిన మోదీ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ కు మరో 37 వేల గృహాలను మంజూరు చేసిన మోదీ ప్రభుత్వం.

 

 

 

 

 

 

 

కేంద్ర ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనకడుగు వేయని నరేంద్ర మోదీ ప్రభుత్వం.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటికే కేటాయించిన ఇళ్ళతో అదనంగా మరో 37,719 ఇళ్ళను మంజూరు చేశారు. మొత్తం 8 రాష్ట్రాలకు ఈ అదనపు ఇళ్ళ మంజూరు చేయగా ఆంధ్రప్రదేశ్ కే అత్యధిక కేటాయింపు చేయడం విశేషం.

భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి వేరు, రాజకీయాలు వేరు, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేసే ప్రసక్తే లేదు. కాబట్టి ఇకనుంచైనా తెలుగుదేశం పార్టీ వారు కేంద్ర ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడం ఆపేసి అభివృద్ధి పై దృష్టి సారించాలి.