పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ అసలు రంగును బయటపెట్టిన వారి ఎన్నికల మ్యానిఫెస్టో.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు గడ్కరీ గారికి ఘన స్వాగతం పలికారు.
- కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జె.పి. నడ్డా గారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు కానున్న ఎయిమ్స్ నిర్మాణ పనులను పరిశీలించి, నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.