ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ చంద్ర బాబు రాష్ట్ర అభివృద్ధిలో మరియు నిఘా వ్యవస్థలో విఫలమయ్యారు అని అన్నారు. అరకులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను, కాల్చి చంపడము చంద్ర బాబు చేతకానితనానికి నిదర్శనం అని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను చంద్ర బాబు నిర్వీర్యం చేశారు. పోలీసులు ప్రజల కంటే పచ్చ కార్యకర్తలకు, పచ్చ…

నేడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు ఒక దుర్మార్గుడు, అబద్ధాల కోర్ అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొని ఖర్చు చేసి ఇప్పుడు ఏమో కేంద్రం నిధులు ఇవ్వడం లేదు అని ” U” టర్న్ తీసుకోవడం ఆయన 40 సంవత్సరాల అనుభవం ఇదేనా అని…

కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర
కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర మొత్తం దేశాన్నే కుదిపేసిన కాల్ మనీ రాకెట్ కేసులో మీ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించి మహిళల ఆత్మ గౌరవాన్ని బజారుకు ఈడ్చలేదా చంద్ర బాబు? రాష్ట్రంలో సుమారు 1700 కేసులు నమోదైతే… ఎంతమందికి న్యాయం చేశారు?? ఎన్ని కేసుల్లో ఛార్జిషీట్లు వేశారు?? ఎంత మందికి శిక్షలు పడ్డాయి?? మొదటిసారిగా…

గ్రామరాజ్యాన్ని నాశనం చేస్తున్నారు
గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులను ఖర్చు చేయకుండా దారి మళ్లించడం నిజం కాదా? సర్పంచుల కాలపరిమితి ముగుస్తున్నా, ఎన్నికల ఊసెత్తకుండా గ్రామాభివృద్ధి తుంగలో తొక్కుతుంది మీరు కాదా

ఈ రోజు రాష్ట్ర యువమోర్చా పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రధాన కార్యాలయం గుంటూరులో జరిగింది.
ఈ కార్యక్రమంలో యువ మోర్చా అద్యక్షులు నాగోతు రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగింది. యువ మోర్చా సంస్థాగత నిర్మాణం,యువమోర్చా సారధ్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలు వంటి వివిధ అంశాల పై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు గారు,రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగ నాగభూషణం…

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనంతపురం , హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పధాదికారుల సమావేశం ధర్మవరం లో నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతీ ఒక్క కార్యకర్త పని చేయాలని తెలిపారు.దేశాభివృద్ధి మోదీ గారి తోనే సాధ్యం అన్నారు. మోదీ గారు ప్రధాని కాదు, ప్రధాన సేవకుడుగా కొనియాడారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వలన దేశవృద్ధి రేటు పెరిగింది…

పారదర్శకత ఎక్కడ బాబు?
వేలకు వేలు రహస్య జీవోలు జారీ చేసిన ప్రభుత్వానికి పారదర్శకత ఎక్కడ చంద్ర బాబు?? పారదర్శకత పరిపాలన అందిస్తున్నామని రేయింబవళ్లు చెప్పే మీరు రహస్య జీవోలను ఇచ్చే విషయంలో రికార్డు సాధించలేదా? అసలు రహస్యంగా జీవోల జారీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కేవలం అవినీతి, అశ్రీతపక్షపాతం కోసం కాదా చంద్ర బాబు??

ప్రత్యేక హోదా/ప్రత్యేక ప్యాకేజి విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసింది మీరు కాదా చంద్రబాబు?
ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది మీరు కాదా?ఇప్పుడు ప్యాకేజీ ఇవ్వడం లేదని(ప్యాకేజీ ఫలితాలు అనుభవిస్తూ) అందుకే హోదా అడుగుతున్నామనడం దుర్మార్గం కాదా? ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఇ. ఏ. పి. కింద రాష్ట్రానికి నిధులు తీసుకుంటూనే,ప్రత్యేక హోదా ఎలా అడుగుతారు?ప్రత్యేక ప్యాకేజీ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన మీరు..మరలా ఇప్పుడు…

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు
13వ వారం ముఖ్యమంత్రి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ప్రశ్నలు. మైనారిటీలకు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేసే పార్టీ అని చెప్పుకునే మీరు ఈ నాలుగు సంవత్సరాలలో వారికి మీ కేబినెట్ లో స్థానం కల్పించకపోవడం మీ అసమర్థతకు, మోసపూరిత పాలనకు నిలువెత్తు నిదర్శనం కాదా? వారి సామర్ధ్యం మీద నమ్మకం లేదా?…

చంద్రబాబు ప్రచార పిచ్చితో దారుణాలు.
మీ ప్రచార పిచ్చితో రాష్ట్రంలో జరిగిన అమాయకుల మరణాలకు మీరు బాధ్యులు కాదా చంద్రబాబు..? గోదావరి పుష్కరాల్లో అదే ప్రచారం కోసం 29 మంది మరణాలకు కారకులు మీరు కాదా.?? జూలై 14న 2018 జాగ్రత్తలు తీసుకుంటే వనం – మనం కార్యక్రమానికి తరలించిన విద్యార్థులు మరణించేవారా చంద్రబాబు..?